రోడ్డుపైనే బోరు: చిక్కని నీటితో స్థానికుల ఆందోళన
బురదమయ నీరు – కొత్తూరులో బోరు వేయడంపై ప్రజా ఆందోళన రేణిగుంట, న్యూస్టుడే: తిరుపతి-నాయుడుపేట జాతీయ రహదారి పక్కన కొత్తూరు వద్ద, రైతులు పొలాలకు వెళ్లే దారిలో పంచాయతీ సిబ్బంది ఇటీవల బోరు తవ్వించారు. అయితే, బోరు తవ్వకంతో వచ్చిన నీరు…