తిరుపతిలో మ్యారేజ్ బ్యూరో పేరుతో సైబర్ మోసం
మ్యారేజ్ బ్యూరో పేరుతో మోసం సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఓ ప్రొఫెసర్ కూతురు మ్యారేజ్ బ్యూరో మోసంకి బలైంది. ఆన్లైన్లో పరిచయం అయిన వ్యక్తి, నమ్మబలికి ఆమె నుంచి భారీ మొత్తం…