మీరట్ మెవెరిక్స్తో మ్యాచ్లో షాక్
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో లక్నో ఫాల్కన్స్ తరఫున ఆడిన టీమ్ ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
ఒక్క ఓవర్లోనే 29 పరుగులు
మీరట్ మెవెరిక్స్తో జరిగిన మ్యాచ్లో భువి ఒకే ఓవర్లో 29 పరుగులు ఇచ్చి షాక్ ఇచ్చాడు. మొత్తం నాలుగు ఓవర్లలో 49 పరుగులు సమర్పించాడు.
అభిమానుల్లో ఆందోళన
భువి ఫామ్ లోపం కారణంగా రాబోయే టోర్నమెంట్లలో ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్సిబి అభిమానులు అతని ఫామ్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
