Author: Editor

ఇటు వనం… అటు మనం – తిరుపతిలో పచ్చదనాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం

ఇటు వనం… అటు మనం – తిరుపతిలో పచ్చదనాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం తిరుపతి, జూన్ 5, 2025: అభివృద్ధి పనులు, భవన నిర్మాణాల పేరిట తిరుపతి నగరంలో పాతవృక్షాలను విస్తృతంగా తొలగిస్తున్న తీరు స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణంపై దాని…

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటలు – రూ. 300 టికెతో 3 గంటల్లో దర్శనం

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటలు – రూ. 300 టికెతో 3 గంటల్లో దర్శనం తిరుమల, జూన్ 5, 2025: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం సుమారు…

RCB మొదటిసారిగా IPL ట్రోఫీ గెలిచింది – PBKSపై చారిత్రాత్మక విజయం!

చిరకాల నిరీక్షణకు చెక్ పెట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంటూ RCB తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. .ఐపీఎల్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన…

రోజూ గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి సహజ రక్షణ

రోజూ గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి సహజ రక్షణ ఆధునిక జీవనశైలిలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అయితే ప్రతి రోజు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే, శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. గ్రీన్ టీలో అధికంగా…

ముంచెత్తక ముందే మేల్కోండి: తిరుపతి కాల్వల పరిస్థితి ఆందోళనకరం

ముంచెత్తక ముందే మేల్కోండి: తిరుపతి కాల్వల పరిస్థితి ఆందోళనకరం తిరుపతి: నగరంలోని ప్రధాన కాల్వలు, వరద కాల్వలు ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో పూర్తిగా పూడిపోవడం వల్ల వర్షాకాలం మొదలైన వేళ ముంపు ముప్పు తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని లోతట్టు…

హంస వాహనంపై గోవిందుడి అభయం – బ్రహ్మోత్సవాల్లో భక్తుల కేరింతలు

హంస వాహనంపై గోవిందుడి అభయం – బ్రహ్మోత్సవాల్లో భక్తుల కేరింతలు తిరుపతి (తితిదే): తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు మంగళవారం, ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సమయానికి,…

చిత్తూరు జిల్లాలో కోర్టు ఉద్యోగుల బదిలీలు – 296 మంది పనిస్థలిలో మార్పు

చిత్తూరు జిల్లాలో కోర్టు ఉద్యోగుల బదిలీలు – 296 మంది పనిస్థలిలో మార్పు చిత్తూరు (న్యాయవిభాగం): ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న కోర్టు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. హైకోర్టు విడుదల చేసిన తాజా ఉత్తర్వుల మేరకు, ఒకే…

కాణిపాకంలో భక్తులపై అధిక ధర వసూలు చేస్తే కఠిన చర్యలు – ఈవో హెచ్చరిక

కాణిపాకంలో భక్తులపై అధిక ధర వసూలు చేస్తే కఠిన చర్యలు – ఈవో హెచ్చరిక కాణిపాకం, చిత్తూరు జిల్లా: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే భక్తులపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో…

తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు – మదనపల్లె యువకుడికి పాజిటివ్

తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు – మదనపల్లె యువకుడికి పాజిటివ్ తిరుపతి, వైద్య విభాగం: జిల్లాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కనిపించింది. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో మదనపల్లెకు చెందిన 25 ఏళ్ల యువకుడు కోవిడ్ అనుమానిత…

పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఐదు లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశాలు

పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఐదు లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశాలు తిరుపతి, కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అధికారులను ఉద్దేశించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, ఈ…