తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి పెరిగిన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నిరంతరంగా కొనసాగుతోంది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం చేరుకుంటుండటంతో సర్వదర్శనానికి గడువు పెరుగుతోంది. సాధారణంగా కొన్ని గంటల్లో పూర్తయ్యే దర్శనం ప్రస్తుతం…
