బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ నియంత్రణకు ఇస్రో సాయం
భక్తుల రద్దీపై టీటీడీ కొత్త ప్రయత్నం ప్రతి సంవత్సరం జరిగే తిరుమల బ్రహ్మోత్సవాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఈ భారీ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ముందడుగు వేసింది. ఈ సారి టీటీడీ ఇస్రో…
