తిరుమలలో సర్వదర్శనానికి 12 గంటలు – నిన్న 73 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం
తిరుమల సర్వదర్శనానికి సమయం పెరుగుతోంది తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది. ముఖ్యంగా ఉచిత సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. దీంతో టీటీడీ అధికారులు భక్తుల క్యూలైన్లను నిర్వహించడంలో మరింత…