మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థంలో భక్తుల రద్దీ
భక్తుల పోటెత్తిన రద్దీ మహాలయ అమావాస్య సందర్భంలో తిరుపతి కపిలతీర్థం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పితృ తర్పణాలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండి…
