తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది – కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వివరాలు
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సాధారణ దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం (మార్చి 24) శ్రీవారిని 58,358 మంది దర్శించుకోగా, 27,024 మంది తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు…