తిరుమల తిరుపతి దేవస్థానానికి బెంగళూరు విద్యా సంస్థల నుంచి అన్నప్రసాద వాహనాల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అన్నప్రసాద వాహనాలు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా, బెంగళూరుకు చెందిన ఎం.ఎస్. రామయ్య విద్యా సంస్థల ప్రతినిధి ఎం.ఎస్. సుందర్ రామ్ సుమారు రూ. 45…