తిరుమలలో సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ప్రస్తుతం సుమారు 18 గంటలు వేచి చూడాల్సి వస్తోందని టీటీడీ తెలిపింది. మొత్తం 21 కంపార్ట్మెంట్లు నిండాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ (తిరుమల తిరుపతి…
