శ్రీవారి సర్వదర్శనానికి 15-18 గంటల సమయం – TTD సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ ప్రపంచ ప్రసిద్ధ తీర్థక్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం పొందడానికి 15 నుంచి 18 గంటల వరకు సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్ట్మెంట్లు నిండిన పరిస్థితి…