రామచంద్రాపురం యోగుల పర్వతంపై నవంబర్ 5న కార్తీక మహాదీపం వెలిగింపు
రామచంద్రాపురం యోగుల పర్వతంపై నవంబర్ 5న కార్తీక మహాదీపం వెలిగించనున్నారు. దీపం 30 కి.మీ దూరం వరకు కనిపించనుంది. యోగుల పర్వతంపై కార్తీక మహాదీపం వెలిగింపుకు ఏర్పాట్లు రామచంద్రాపురం మండలంలోని యోగుల పర్వతం ప్రాంతంలో ఈ సంవత్సరం కూడా భక్తిశ్రద్ధల నడుమ…
