మామిడి కాయల కొనుగోలుకు 24 గంటల గడువు కావాలి – వేకంటాచలం డిమాండ్
చిత్తూరు జిల్లాలోని గొంగడిపల్లె రూరల్ ప్రాంతంలో మామిడి రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి ఫలితంగా పండించిన మామిడి కాయలు నాలుగైదు రోజులుగా కొనుగోలు లేక నిల్వల్లోనే పాడైపోతున్నాయని వారు వాపోతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న రైతుల తరపున…
