Tag: వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనం కోసం విడుదలైన డీప్‌ల రాష్ట్రాల వారీ వివరాలు

వైకుంఠ ద్వార దర్శనానికి విడుదలైన డీప్‌లలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎన్ని కేటాయించబడిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ ఏడాది విడుదల చేసిన డీప్‌లకు దేశవ్యాప్తంగా భారీ స్పందన…

వైకుంఠ ద్వార దర్శనం కోసం రూ.300 టికెట్లు విడుదల – రోజుకు 15,000 కోటా

జనవరి 2–8 వరకు రోజుకు 15,000 వైకుంఠ ద్వార దర్శనం రూ.300 టికెట్లు విడుదల. డిసెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం. TTD ముఖ్య ప్రకటన – వైకుంఠ ద్వార దర్శనం కోసం రూ.300 టికెట్ల విడుదల…