Tag: శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది: 31 కంపార్ట్‌మెంట్లలో భక్తుల వేచిచూపు

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సామి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 84,198 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తుల సంఖ్య పెరిగిన కారణం తిరుమలలో ఇటీవల కాలంలో శ్రీవారి…