PMJY కిసాన్ యోజన పేరుతో మోసం – రైతు అకౌంట్ నుంచి ₹7.5 లక్షలు దోపిడీ
PMJY కిసాన్ యోజన పేరుతో సైబర్ నేరగాళ్లు రైతును మోసం చేసి, ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి ₹7.50 లక్షలు దోచేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లు మోసపూరిత పద్ధతుల్లో ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా…
