తిరుమలలో సర్వదర్శనానికి 12 గంటలు – రూ.2.85 కోట్ల హుండీ ఆదాయం
తిరుమలలో సర్వదర్శనానికి ఎక్కువ సమయం ప్రపంచ ప్రఖ్యాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టోకెన్లు లేని భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి…
