ఏనుగుల సంచారంతో భయాందోళన – చిత్తూరు జిల్లా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు
ఏనుగుల సంచారంతో భయాందోళన – చిత్తూరు రైతుల గుండెలు గుబులు పంట నష్టంతో రైతుల ఆవేదన చిత్తూరు జిల్లా భోగంపల్లె, బండమీదపల్లె, దర్మానపల్లె, కొత్తపల్లె గ్రామాల పరిసరాల్లో రెండు అడవి ఏనుగులు సంచరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీటి వల్ల…