కొర్లకుంట చెరువులో తవ్వకాలకు గ్రామస్థుల ఆందోళన – అధికారుల హామీతో తాత్కాలిక నిశ్శబ్దం
నిలిపివేయాలని గ్రామస్థుల ఆందోళన రేణిగుంట మండలంలోని కొర్లకుంట గ్రామంలో ఉన్న చెరువులో ఇటీవల మట్టి తవ్వకాలు ప్రారంభించగా, గ్రామస్థుల నిరసనతో అనూహ్యంగా వివాదం చెలరేగింది. అనుమతులు ఉన్నాయని అధికారులు ప్రకటించినప్పటికీ, గ్రామస్థుల సందేహాలు తొలగకపోవడం గమనార్హం. తవ్వకాలకు మధ్యలో ఆపేసిన గ్రామస్థులు…