Tag: బాలీవుడ్

క్రిష్ 4లో హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం, ప్రీతీ జింటా

క్రిష్ 4లో హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం, ప్రీతీ జింటా పునరాగమనం బాలీవుడ్‌ సూపర్‌హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నాల్గవ భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. అలాగే, ప్రీతీ జింటా,…

సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అడ్వాన్స్ బుకింగ్: మొదటి రోజే 1.13 కోట్లు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’ అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజే భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈరోజు ఉదయం ప్రారంభమైన బుకింగ్‌లో కొన్ని గంటల్లోనే 42,000 టిక్కెట్లు విక్రయమయ్యాయి. ఇప్పటివరకు 1.13…