ఫైనల్కు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ముంబై ఔట్
ఐపీఎల్ 2025 ఫైనల్కు రెండో జట్టు కూడా ఖరారైంది. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ జట్టును 204 పరుగుల భారీ లక్ష్యంతో ఓడించి, పంజాబ్ కింగ్స్ తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో ముంబై ఈ సీజన్తో బై చెప్పింది. ఇక ఫైనల్లో…